

మదర్ తెరెసా
పుట్టిన రోజు 26 ఆగష్టు 1910, కాని తను మాత్రం తను బాప్తిసం తీసుకుని ఆర్తులకి సేవ మొదలెట్టిన రోజు 27 ఆగష్టు నే తను పుట్టిందంటుంది.

ప్రతి మనిషి లోను భగవంతుడే కనిపిస్తాడు నాకు,
కుష్టు రోగుల గాయాల్ని శుబ్రం చేస్తున్నప్పుడు , నేను దేవుడి కే ఉపచారాలు చేస్తున్నట్టు అనుకుంటాను , ఎంత అద్బుతమైన అనుభవమిది అంటారు తను, మన లో ఎంతమందిమి కోరుకుంటాము ఈ అనుభవం కావాలని?
"పేదల కి మనం ఇచ్చేదాని కన్నా వాళ్ళు మనకి ఇచ్చేదే ఎక్కువంటారు.
ప్రతి రోజు కి తినడానికి ఆహరం లేకపోఎన వారు బలం గానే ఉంటారు,
ఎవరిని శపించారు, ఎవరి మీద నిందలు వేయరు.
కానీ మన దగ్గర వాళ్ళకి ఇవ్వటానికి ఏమి లేవు, జాలి ,దయ తప్ప .
మనం పేదల నుండి చాలా నేర్చుకోవాలంటారు, తను.
తన కోసం కొంచమైన నేర్చుకుందామా కనీసం ఈ రోజు నుండైన, తనకి నివాళులు అర్పిస్తూ. . . . . .
No comments:
Post a Comment